Monday 30 January 2023

గత శతాబ్దం (1922-2022)లో భారత రాజకీయ రంగంలో జరిగిన రెండు పరిణామాలు.

 గత శతాబ్దం (1922-2022)లో 

భారత రాజకీయ రంగంలో జరిగిన  రెండు పరిణామాలు. 

1. ఆరెస్సెస్; వంద సంస్థలుగా విస్తరించడం. ఇది ప్రమాదం. 

2. భారత కమ్యూనిస్టు పార్టి. వంద ముక్కలుగా చీలడం. ఇది విషాదం. 

3. అంబేడ్కరిస్టుల మధ్య ఐక్యత దెబ్బతినడం. ఇది బాధాకరం.


ఇప్పుడు రెండు చారిత్రక కర్తవ్యాలు. 

1. ముందు; సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వాన్ని వ్యతిరేకించే పార్టీలు, సంఘాలు, ఆలోచనాపరులు ఐక్యం కావడం. 


2. ఆ తరువాత; సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వపు బాధితులందర్నీ ఏకం చేయడం. 

- ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

No comments:

Post a Comment