గత శతాబ్దం (1922-2022)లో
భారత రాజకీయ రంగంలో జరిగిన రెండు పరిణామాలు.
1. ఆరెస్సెస్; వంద సంస్థలుగా విస్తరించడం. ఇది ప్రమాదం.
2. భారత కమ్యూనిస్టు పార్టి. వంద ముక్కలుగా చీలడం. ఇది విషాదం.
3. అంబేడ్కరిస్టుల మధ్య ఐక్యత దెబ్బతినడం. ఇది బాధాకరం.
ఇప్పుడు రెండు చారిత్రక కర్తవ్యాలు.
1. ముందు; సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వాన్ని వ్యతిరేకించే పార్టీలు, సంఘాలు, ఆలోచనాపరులు ఐక్యం కావడం.
2. ఆ తరువాత; సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వపు బాధితులందర్నీ ఏకం చేయడం.
- ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
No comments:
Post a Comment